ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం ..
రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం జనం ఎదురుచూపు..
గొడవలకు పాల్పడకూడదు అంటున్న కళ్యాణదుర్గం పోలీసులు..
కట్టుదిట్టమైన చర్యలలో భాగంగా నేరగాళ్లపై పోలీసులు కన్నేసి ఉంచాం..
ఫ్లాగ్ మార్చ్లు, మాక్ డ్రిల్లు ప్రజలకు అవగాహన కల్పించాం..
బజార్లలో ఎక్కడా పది మంది గుమికూడకుండా చూస్తున్నాం..
గొడవలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం కఠిన చర్యలు తప్పవు అంటున్న *కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు*..గ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం ..
రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం జనం ఎదురుచూపు..
గొడవలకు పాల్పడకూడదు అంటున్న కళ్యాణదుర్గం పోలీసులు..
కట్టుదిట్టమైన చర్యలలో భాగంగా నేరగాళ్లపై పోలీసులు కన్నేసి ఉంచాం..
ఫ్లాగ్ మార్చ్లు, మాక్ డ్రిల్లు ప్రజలకు అవగాహన కల్పించాం..
బజార్లలో ఎక్కడా పది మంది గుమికూడకుండా చూస్తున్నాం..
గొడవలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం కఠిన చర్యలు తప్పవు అంటున్న *కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు*..
ఎగ్జిట్ పోల్స్ ఈరోజు విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
01
Jun