TG సచివాలయంలో మరోసారి వాస్తు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. CM కాన్వాయ్ ఇప్పటివరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చేది. ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి లోపలికి, నార్త్ ఈస్ట్ గేట్ నుంచి బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక సౌత్ ఈస్ట్ నుంచి అధికారుల రాకపోకలు సాగనున్నాయట. గతంలో ఆరో అంతస్తులో ఉన్న CM ఆఫీసును 9వ అంతస్తులోకి మార్చాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు?
04
Jun