AP: అధికారంలో ఉన్న ఐదేళ్లు అసభ్య పదజాలంతో మాట్లాడిన మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్తో పాటు తొలి రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ (మంత్రి కాదు) అందరూ ఓటమి పాలయ్యారు. వారు వాడిన భాష ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. దీని ప్రభావం ఓట్ల రూపంలో స్పష్టంగా కనిపించింది.
బూతుల మంత్రులకు ఓటరు దెబ్బ
04
Jun