అశ్వినీ వైష్ణవ్కు మరోసారి రైల్వేమంత్రి పదవి దక్కడంపై కేరళ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ముంబై సమీపంలోని రైల్వే స్టేషన్కు వేలాది మంది చేరుకున్నారని ఓ ఫొటోను షేర్ చేసింది. అక్కడికి వచ్చిన వారందరికీ వందే భారత్ హైక్వాలిటీ డ్రోన్ వీడియోలు ఇస్తారని తెలిపింది. అశ్వినీ వైష్ణవ్ హయాంలో రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసింది.
రైల్వేమంత్రిపై కాంగ్రెస్ సెటైర్
12
Jun