కీలకమైన లోక్సభ స్పీకర్ ఎంపికలో BJP వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం BJPకి ఇష్టం లేదని, ఆ పార్టీ AP చీఫ్ పురందీశ్వరికి స్పీకర్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదనే మరో వాదన ఉంది. ఆమెకు ఇస్తే చంద్రబాబూ వ్యతిరేకించలేరనే టాక్ నడుస్తోంది. అయితే ఇందుకోసం నితీశ్ (JDU)ను BJP ఒప్పించాల్సి ఉంటుంది.
లోక్సభ స్పీకర్గా పురందీశ్వరి?
12
Jun