అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2లారీలను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ అంజయ్య పేర్కొన్నారు. సీఐ మాట్లాడుతూ.. జైనూర్ అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా 2ఇసుక లోడుతో వస్తున్న లారీని తనిఖీ చేయగా దానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డ్రైవర్లు రమేశ్, జగన్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
జైనూర్: 2అక్రమ ఇసుక లారీల పట్టివేత
24
Jun