58 లక్షల మందికి పెన్షన్: ప్రభుత్వం

AP: రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 89% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 58 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని పేర్కొంది. అత్యధికంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో 94%, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 80% పెన్షన్ల పంపిణీ పూర్తయిందని తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *