మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. వారిని స్మరించుకుంటూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని భక్తులు గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. వేద వ్యాసుడికి ప్రతీకగా ప్రారంభమైన ఈ పండగ క్రమంగా ఆనవాయితీగా మారింది. సాయిబాబా భక్తులు ఈ గురుపూర్ణిమను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మరోవైపు బౌద్ధం, జైన మతాలకు చెందిన వారు కూడా వారి గురువులను స్మరిస్తూ ఈ గురు పౌర్ణిమ జరుపుకోవడం విశేషం.
గురుపౌర్ణమి విశిష్టత ఏంటంటే
21
Jul