తీర్యాని మండలంలోని గుండాల జలపాతంలో గల్లంతైన యువకుడు రిషి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సోమవారం గుండాల జలపాతంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన రిషి ఆదిత్య గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం గాలింపు చర్యలు చేపట్టిన మృతదేహం లభ్యం కాకపోవడంతో, బుధవారం గాలింపు చర్యలు కొనసాగించారు. ఎట్టకేలకు బుధవారం మృతదేహాన్ని కనుగొన్నారు
తీర్యాని: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
08
Aug