AP: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు NTR జిల్లా పరిధిలో ₹1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు ₹532 కోట్లు, వ్యవసాయ రంగానికి ₹200 కోట్లు, రవాణా రంగానికి ₹35.50 కోట్లు, పర్యాటక రంగానికి ₹20 కోట్ల నష్టం జరిగింది. విజయవాడ డివిజన్లో రైల్వే శాఖ ₹30 కోట్ల ఆదాయం కోల్పోయింది. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
NTR జిల్లాలో వరద నష్టం రూ.1,000 కోట్లు!
06
Sep