రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అటు శ్రీసత్య సాయి, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *