దేశంలో మరోసారి ఓట్ల పండుగకు సమయమొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20ST, 6 SC) 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా రేపే ఉపఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఈసీ బైపోల్స్ నిర్వహించనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ప్రాంతాల్లో రేపే ఓట్ల పండుగ
14
Nov