శబరిమల ఆలయానికి భక్తజనం రద్దీ కొనసాగుతోంది. సీజన్ కావడంతో స్వాములు తండోపతండాలుగా అయ్యప్పను దర్శించుకుంటున్నారు. తొలి 9రోజుల్లో సుమారు 6 లక్షలమంది భక్తులు కొండకు వచ్చారని అంచనా. గత ఏడాది ఇదే కాలంలో 3 లక్షల పైచిలుకు భక్తులు మాత్రమే వచ్చారని, ఈసారి రద్దీ చాలా ఎక్కువగా ఉందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తజనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
శబరిమలలో పోటెత్తిన భక్తజనం
26
Nov