వరకట్నం, గృహహింస చట్టాల సంస్కరణ, దుర్వినియోగం సమీక్షకు కమిటీని కోరుతూ సుప్రీంకోర్టులో PIL దాఖలైంది. చట్టాలను సమీక్షించే కమిటీలోకి సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు, లాయర్లు, లీగల్ జూరిస్టులను తీసుకోవాలని పిల్ వేసిన అడ్వకేట్ విశాల్ తివారీ కోరారు. పెళ్లి జరిగేటప్పుడు, రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఆభరణాలు, బహుమానాలపై మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. భార్యాబాధితుడు అతుల్ సూసైడ్ నేపథ్యంలో ఈ PIL దాఖలవ్వడం గమనార్హం.
భార్యాబాధితుడి సూసైడ్: వరకట్నం, గృహహింస
14
Dec