అయోధ్య రామయ్యను దర్శించుకున్న 2 లక్షల మంది

అయోధ్య లోని బాల రాముడి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా ఇప్పటికే 2 లక్షల మంది రామ్లల్లాను దర్శించుకున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్లారా? ఇవాళ ఏ ఆలయాలను సందర్శించారో కామెంట్ చేయండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *