AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పవన్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు.
గర్భిణులకు సీమంతం చేసిన పవన్ కళ్యాణ్
11
Jan