కెరమేరి మండలంలోని మారుమూల ప్రాంతాలైన చాల్బాడి, టోకెన్ మొవాడ్, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం ఏఎస్పీ చిత్త రంజన్ బైక్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎలాంటి అసాంఘిక శక్తులకు సహాయం చేయవద్దన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మీకు పోలీసులు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.
ASF: ఆదివాసీ గ్రామాలను సందర్శించిన ఏఎస్పీ
07
Mar