AP: టీడీపీ వచ్చాకే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగాల్లో 33%, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించామని గుర్తు చేశారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. మరోవైపు అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
త్వరలో బీసీ సంరక్షణ చట్టం: చంద్రబాబు
11
Apr