భారత్ చేరుకున్న బుద్ధుని పవిత్ర అవశేషాలు

వియత్నాంలో నెల రోజుల ప్రదర్శన పర్యటన తర్వాత బుద్ధుని పవిత్ర అవశేషాలను తిరిగి భారత్ తీసుకొచ్చారు. నిజానికి మే 21న ఈ పర్యటన ముగియాల్సి ఉండగా.. వియత్నాం ప్రత్యేక అభ్యర్థన మేరకు జూన్ 2 వరకు పొడిగించారు. ఈ నెల రోజుల్లో దాదాపు 9 నగరాల్లో 15 మిలియన్ల మంది ప్రజలు ఆ బుద్ధ భగవానుడి ఆశీర్వాదం పొందినట్లు వియత్నాం తెలిపింది. తాజాగా ప్రత్యేక విమానంలో బుద్ధుని పవిత్ర అవశేషాలను ఇండియాకు తీసుకొచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *