ఇంటర్ విద్యార్థిని హత్య కేసు.. సీఐ సస్పెండ్

AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో వన్టైన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆయనను సస్పెండ్ చేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ సీరియస్గా స్పందించగా, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *