వర్షాలతో కావేరీ జలాలు కాలువల్లోకి చేరుతుండటంతో తమిళనాడులో రైతులు నదీ జలాలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గంగమ్మకు పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పించిన ఈ దృశ్యం ఎంతో ఆకట్టుకుంది. భూమి, నీటిని ఎంతో ప్రేమించే రైతుల ఆత్మీయత స్పష్టంగా కనిపించింది. ఇది పరంపరగా కొనసాగుతున్న సంప్రదాయం అని, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంస్కృతి కనిపిస్తుందని నెటిజన్లు ఆనందంతో కామెంట్లు చేస్తున్నారు.
నదీ జలాలకు హారతులిచ్చిన రైతులు
21
Jun