పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగుతోంది. ఈ రథయాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రసాదానికీ అంతే ఉంది. 56రకాల వెరైటీలతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని ‘ఛప్పన్ భోగ్’ అని పిలుస్తారు. అన్నం, కిచిడీ, పూరీ, మాల్పువా, రసగుల్లా, బాదం, కొబ్బరి నీళ్లు, జిలేబీ, పకోడా, పాలకూర, బుజియా వంటివి నివేదిస్తారు. ఈ ప్రసాదాలు తయారయ్యే టప్పుడు ఎలాంటి వాసన రాదని, స్వామి వారికి నివేదించగానే సువాసనలు వెదజల్లుతాయని భక్తులు చెబుతున్నారు.
పూరీ రథయాత్రే కాదు.. ప్రసాదమూ ప్రత్యేకమే
28
Jun