నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 రన్స్ తేడాతో విజయం సాధించింది. 168 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో సుందర్ 3, అక్షర్, దూబే చెరో 2, వరుణ్, అర్ష్దీప్, బుమ్రా తలో వికెట్ తీశారు. దీంతో భారత్ 5 టీ20 సిరీస్లో 2-1తో లీడ్లో నిలిచింది. చివరి టీ20 ఈనెల 8న జరగనుంది.
ఆస్ట్రేలియాపై భారత్ విక్టరీ
08
Nov