ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు: మంత్రి

AP: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరలకు అనుగుణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. ‘ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉంది. సంస్థకు రూ.25-30వేల కోట్ల ఆస్తులున్నాయి. టికెట్ ధరలను పెంచే ఆలోచనే లేదు. ప్రైవేటీకరణ కూడా జరగదు. త్వరలోనే 2,500 ఈవీ, 500 CNG బస్సులు రాబోతున్నాయి. అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *