నటుడు రాజేంద్రప్రసాద్ ఓ కార్యక్రమంలో తనను దుర్భాషలాడటం పట్ల కమెడియన్ అలీ స్పందించారు. 'డైరెక్టర్ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతుండగా అనుకోకుండా ఆ మాట ...
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. అయితే గతంలో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి మూవీ చేసి, హిట్ అయ్యి ఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదని ఓ సందర్భంలో ప...
: పవన్ తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, తనకు పునర్జన్మను ఇచ్చిన నేల, తనలో ఉద్యమ స్ఫూర...
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు వేచి ఉన్నార...
AP: శ్రీశైలం డ్యామ్లో ప్లంజ్ పూల్(భారీగుంత) వల్ల జరిగిన నష్టాన్ని తేల్చేందుకు పుణేకు చెందిన CWPRS సైంటిస్టులు 2 రోజుల్లో రానున్నారు. భూగర్భంలో అత్యాధునిక కెమెరాలతో వీడియోలు తీస...
కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. దీనిపై WHO స్పందించింది. వ్యాప్తిలో ఉన్న LF.7, NB.1.8.1 సబ్ వేరియంట్లతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యే సూచనలు లేవని తె...
AP: తిరుమల క్యూలైన్లలో నినాదాలు చేసిన YCP నేత అచ్చారావు, వీడియో తీసిన వారిపైన కేసు నమోదుకు TTD సమాయత్తమైంది. టీటీడీ ఉద్యోగులే నినాదాలను వీడియో తీసినట్లు విజిలెన్స్ విభాగం గుర్త...
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా MLC విజయశాంతి కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. 15 న...
కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో 5 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు వాపోయారు. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, దీంతో గ్రామ సమీపంలో ఉన్న బోర్ నుంచి నీళ్...
రీల్స్ పిచ్చితో ఎన్ని ప్రమాదాలు జరిగినా కొంతమంది మారటం లేదు. తాజాగా నాగర్ కోయిల్- చెన్నై రైల్లో ఒక యువతి ఫుట్బోర్డ్ వద్ద నిల్చొని ప్రమాదకరమైన స్టంట్స్ చేసింది. డోర్ వద్ద వేలాడి...