కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో 5 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని స్థానికులు వాపోయారు. గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, దీంతో గ్రామ సమీపంలో ఉన్న బోర్ నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. నీటి కోసం చాలా దూరం నడవాల్సి వస్తోందని, అధికారులకు చెబితే పట్టించుకోవట్లదేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి గ్రామానికి నీటి సదుపాయం కల్పించాలని
కెరమెరిలో తీవ్ర నీటి కరువు
02
Jun