వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేకి ఇక నుంచి నల్లటికోటు, టోపీ ధరించే సంస్కృతికి స్వస్తిపలకాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, ఎయిమ్స్, ఇ...
మహారాష్ట్రలోని ఓ విద్యార్థినికి వ్యాన్ డ్రైవర్ మెసేజ్లు పెట్టి వేధించాడు. ఆ విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నవనిర్మాణ సేన కార్య కర్తలను ఆశ్రయించారు. దీంతో వారు డ్...
ఆర్జీ కర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో CBI వేగం పెంచింది. ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్కు లై డిటెక్టర్ టెస్టులు చేయనుంది. వారిచ్చిన వాంగ్మూలాలు పరస్పరం ...
అస్సాంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీన్ రీక్రియేషన్లో భాగంగా పోలీసులు నిందితుడిని ఈ రోజు తెల్లవారుజా...
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో గల్లంతయిన తెలుగు మహిళను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మ్యాన్హాల్ వద్ద జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, జల ప్రవాహం అధికం...
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్ CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.....
సమాచార లోపం వల్లే రెజ్లర్ల భద్రతను తొలగించామని ఢిల్లీ కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ప ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు వారు భద్ర...
AP: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభ...
AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించే నిధుల నుంచి విడతలవారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు...
గత కొన్నిరోజులుగా ముంబైలోని కాందీవలీలో రోడ్డుపైనే మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన మహిళలను కొందరు ఆకతాయిలు ఇబ్బందిపెడుతున్నారు. ఇన్నిరోజులు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోయిన వారంతా ఒక్...