AP: విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచిం...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోకి ఒక రైతు పూజలు చేసి నాట్లు వేయడం ప్రారంభించాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు దేవతల ఫోటో...
లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో జరిగింది. అరుణక్కనగర్కు చెందిన శ్రీకాంత్ లోన్ యాప్స్ నుంచ...
AP: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం ₹15.4 కోట్లు మంజూరు చేసిందని dy.cm పవన్ చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, ...
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల మూడు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ ...
మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ విషయం తెలిసి నా గుండె ముక్కలైంది. నా సినిమా సెట్స్లో ఇలాంటివి ...
TG: తన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రముఖ నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు
మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి చనిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో జరిగింది. అతని శవాన్ని ఖననం చేసేందుకు బోరభేట...