ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి మహిళలు సోషల్ మీడియాలో వెళ్లగక్కారు. రోడ్డు లేకపోవడంతో ఎంతో దూరం నడిచి...
AP: అర్చకుల వేతనాన్ని రూ. 10వేల నుంచి రూ.15వేలకు పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దేవాదాయ శాఖపై సమీక్షించిన ఆయన 'ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5000 నుంచి రూ. 10,000కు...
AP: కాకినాడ జిల్లా తునిలో గంజాయి మత్తులో ఓ యువకుడు నిన్న రాత్రి వీరంగం సృష్టించాడు. ఒంటిపై షర్టు లేకుండా నడిరోడ్డుపై నిలబడి రచ్చ చేశాడు. మరో ఇద్దరు యువకులు అతడిని నిలువరించడానికి ప...
TG: కని, పెంచి, చదివించి, పెళ్లిళ్లు చేసి, ఆస్తిని కూడా పంచిన తల్లికి పిడికెడు అన్నం పెట్టడానికి నలుగురు కొడుకులకు చేతులు రాలేదు. ఓ చిన్న గుడిసెలో తల్లిని ఉంచి పట్టించుకోవడం మానేశా...
రెబ్బన మండలంలోని తక్కళ్ళపల్లి వద్ద ఐచర్ వ్యానులో తరలిస్తున్న గోవులను భజరందృ సభ్యులు, పలువురు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఘటన స్థలానికి వ...
చిన్నాచితకా మోసాలతో ప్రయోజనం లేదని భావించిన ఓ యువతి ఏకంగా రైల్వే TTE అవతారం ఎత్తింది. టికెట్లు లేని ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేసింది. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో ID చూప...
1953: పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి మరణం
1994: రెజ్లర్ వినేశ్ ఫొగట్ పుట్టినరోజు
1999: తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్య దేవర
సంజీవదేవ్ మరణం
2007: గోకుల్ చాట్, లు...
మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MS...
TG: నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదో అప్పటి మున్సిపల్ మంత్రి KTR సమాధానం చెప్పాలని BJP నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 'ఆయన కోడలిగా ఉన్న సమంతను గతంలో చేనేతకు బ్రా...
కెరమెరి మండలంలోని ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన రైతు శంకర్ పత్తి చేనులో పులి పాదముద్రలు కనిపించాయి. వెంటనే శంకర్ అటవీ...