సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్లు 14 ఉండగా ...
AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్...
AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం- శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు...
అనంతపురం,శింగనమల నియోజకవర్గం
▪️నే"తల " తీరు మారదా...❓
▪️నవ్విపోదురు గాక మాకెందుకు" సిగ్గు "
▪️ఉదయం గార్లదిన్నెలో అందరూ కలిశారు.
▪️సాయంత్రం ఆర్ &బి గెస్ట్ హౌస్ లో రచ...
శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం మరో మలుపు తిరిగింది. మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలోని షాహీ దర్గాని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని హిందూ సంఘాలు దాఖలు చేసిన ఓ పిటిషన్ను అలహాబాద్ హైక...
AP: అల్లూరి జిల్లా కురిడి గ్రామస్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోటలో ఆర్గానిక్గా పండించిన మామిడి పండ్లు కానుకగా పంపారు. ఆ గ్రామంలోని 230 ఇళ్లకు అర డజను చొప్పున పంపిణీ చేశ...
శ్రీశైల మహా క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల జారీ విధానంలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు. వచ్చే వారం నుంచి ఈ ໖ www.srisailadevasthanam.org,...
కర్నూలులో శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు వర్షంతో కలసి పటపటా సంభవించి బీభత్సం సృష్టించాయి. కలెక్టర్ కార్యాలయం సమీపంలో పెద్ద వృక్షం విరిగి ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ...
సైకిల్పై దేశం మొత్తం చుట్టేస్తున్న వ్లాగర్ల సంఖ్య పెరిగిపోయింది. కొందరు తక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్తే మరికొందరు వేల కి.మీలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. తాజాగా బిహార్కు చె...
దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి ఇది దోహదం చ...