రైల్వే ట్రాలీని ఢీకొట్టిన వ్యక్తి మృతి

బిహార్లో జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బరౌనీ నుంచి కటిహార్కు ప్రయాణిస్తున్న అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్.. కటిహార్ వద్ద రైల్వే ట్రాలీని ...

Continue reading

భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు

భర్తే భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భర్త అరవింద్ తన భార్య రీటాను ఆమె ప్రియుడు యశ్వంత్కి ఇచ్చి వివాహం చేశాడు. రీ...

Continue reading

పెట్రోల్ బంక్లో యువకుడిని దారుణంగా కొట్టిన దుండగులు

ఉత్తరప్రదేశ్లోని బులందహర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్లో పనిచేసే యువకుడిపై కొంతమంది దుండగులు ముసుగు ధరించి కర్రలతో దారుణంగా కొట్టారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యార...

Continue reading

నడిరోడ్డుపై స్కూటీ పడేసి.. హాయిగా నిద్రపోతున్న మందుబాబు

ఒళ్లు తెలియకుండా ఫుల్గా మద్యం తాగాడు ఓ వ్యక్తి. ఇక ఎక్కిన మందు కిక్ ఇచ్చిందేమో మరి.. నాకెవరు అడ్డు చెప్పేది. నన్ను ఎవరు ఆపేది అని అనిపించిందేమో తెలియదు కానీ నడి రోడ్డుపై స్కూటీని...

Continue reading

లంచం అడిగితే ఏం చేయాలి

APలో ఎవరైనా లంచం అడిగితే 1064, 9440440057 నెంబర్ తో పాటు complaints-acb@ap.gov.in ఈమెయిల్ చేయవచ్చు తెలంగాణలో ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ...

Continue reading

విద్యుత్ కోతలు.. ఆఫీసులో నిప్పు పెట్టారు

విద్యుత్ కోతలతో విసిగిపోయిన ఇద్దరు యువకులు సబ్స్టే స్టేషన్ కార్యాలయంలో హల్చల్ చేశారు. అమరావతి(MH) జిల్లాలోని రేవాసాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం పెట్రోల్ బా...

Continue reading

మాజీ CM జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చావు బతుకుల్లో

AP: మాజీ CM జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోయినట్లు TDP SMలో ఆరోపించింది. 'జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు. ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్...

Continue reading

నదిలో దిగి ప్రవాహంలో కొట్టుకుపోయాడు

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రాణాలమీదకు తెస్తోంది. తాజాగా ఓ వ్యక్తి రీల్స్ చేసేందుకు నదిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్కు చెందిన వికాస్ హరిద్వార...

Continue reading

సోదరుడి పాడె మోసిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన రమేశ్ విశ్వాస్ ఇవాళ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అదే ప్రమాదంలో మరణించిన తన సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని...

Continue reading

ఏపీలో దారుణం.. జీడితోటలో సగంకాలిన వివాహిత మృతదేహం

AP: శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలవలసకు చెందిన రాజేశ్వరి (25) మృతదేహం ఎర్రముక్కాం గ్రామ సమీప జీడి తోటల్లో సోమవారం కనిపించింది. ఈ ఘటన అక్కడ స్థానికులు ...

Continue reading