విద్యుత్ కోతలతో విసిగిపోయిన ఇద్దరు యువకులు సబ్స్టే స్టేషన్ కార్యాలయంలో హల్చల్ చేశారు.
అమరావతి(MH) జిల్లాలోని రేవాసాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం పెట్రోల్ బాటిల్స్ ఇద్దరు యువకులు సబ్జెస్టేషన్కు వెళ్లారు. కరెంట్ కోతలేంటంటూ విధుల్లో ఉన్న ఇంజినీర్ను బెదిరించారు. అనంతరం అక్కడి ఫర్నిచర్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ వీడియో వైరల్ కాగా ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.