తమిళనాడులోని ధర్మపురిలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. మెడలో పాముతో మద్యం దుకాణం వద్దకు వెళ్లి అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేశాడు. మద్యం బాటిల్ కొనుగోలు చేసి పాముకు తాగించి దానిక...
AP: ఈ నెల 20న 'అన్నదాత సుఖీభవ' అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్-6 పూర్తవుతుందని, ఎవరైనా ఇ...
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి ముందు సోనమ్ మంగళసూత్రం, వెడ్డింగ్ రింగ్ను హోటల్ రూమ్లోనే వదిలేస...
గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం పెను విషాదం నింపింది. టేకాఫ్ అయిన కొంత సేపటికే.. ఎయిర్పోర్టు సమీపంలోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. మంటలు ఎ...
అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ప్రమాదం జరిగిన వెంటనే లేచి పరిగెత్తానని అని విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన తరువాత ల...
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత అమర్నాథ్ యాత్రపై ప్రభావం పడుతుందన్న అనుమానాలను యాత్రికులు పచా పంచలు చేశారు. భద్రతా పరిస్థితులపై భయం లేకుండా లక్షల సంఖ్యలో భక్తులు రిజిస్ట్రేషన్ చేస్తున...
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అయితే ఈ దుర్ఘటనలో దాదాపు 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో పనిచేసే నగ...
భూమి చౌహాన్ అనే మహిళా ప్రయాణికురాలు లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని కేవలం 10 నిమిషాల తేడాతో మిస్ అయింది. అహ్మదాబాద్ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం కావడం విమానం మిస్ అయినట్లు పే...
నవీ ముంబైలోని ఖార్హర్ ప్రాంతంలో ఒక కుటుంబ విషాదం నెలకొంది. ఒక పాకిస్తానీ వ్యక్తి తన భార్యను చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్న...
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో సోనమి ని “మంగళసూత్రం” పట్టించింది. సోనమ్ దంపతులు బస చేసిన హోమ్ స్టే గదిలో మేఘాలయ పోలీసులు సోదా చేస్తున్న సమయ...