TG: విద్యార్థులకు చదువు సరిగా రాకపోతే దండించే టీచర్లను చూసి ఉంటాం. కానీ స్టూడెంట్స్ పాసైతే గుండు కొట్టించుకొని మొక్కు చెల్లించుకున్న టీచర్లను చూశారా? ఈ ఘటన భువనగిరి(D) దత్తాయపల...
ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి మావోల మృతదేహాలతో పాటు ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడ...
నడవలేని స్థితిలో ఉన్నాడు, పెన్షన్ తీసుకునేందుకు పంచాయతీ కార్యాలయానికి తన తండ్రి రాలేరని చెప్పినా అధికారులు వినలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ పెద్దాయనను ఇబ్బందికరంగా బండిపై తీసుకెళ్...
బెంగళూరులో 9 నెలల చిన్నారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హోస్కోటేకు చెందిన ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కలాసిపాళ్యలోని వాణి విలాస్ హాస్పిటల్లో జాయ...
AP: ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు తెలియజేసింది. హాల్ టికెట్లను http://slprb.ap.gov.in/ 3 చేసుకోవచ్...
AP: మదనపల్లెకు చెందిన ఓ విద్యార్థి జేబులో మొబైల్ పేలిపోయింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. రాయచోటికి చెందిన తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లు మిట్స్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇ...
నీటిలో మునిగిపోతున్న ఓ సైనికుడిని కాపాడి యంగ్ ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల లెఫ్టినెంట్ శశాంక్ తివారీ సిక్కిం స్కౌట్స్ రెజిమెంట్లో అధికారిగా ఉన్నారు. ఈ క్రమంలో గ్యా...
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాకిస్థాన్లో అంచనాకు మించి నష్టం వాటిల్లిందని మన ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7న చేసిన దాడుల్లో బహవల్పూర్లో 170 మందికి పైగా ఉగ్రవాదులు ...
AP: శ్రీకాళహస్తిలో ఓ మందుబాబు నడి రోడ్డుపై కూర్చుని మద్యం తాగి నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాళహస్తిలోని వైన్ షాపుల్లో సిట్టింగ...
AP: తిరుమలలో కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేశారు. కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ మద్యం మత్తులో కొండపైకి...