మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిర్వాహకులు మొదటగా పొన్నం, మేయర్ విజయలక్ష్మికి చేప ప్రసాదాన్ని అందించారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పంపిణీ కార్యక్రమం రెండురోజులు సాగనుంది.
చేప ప్రసాదానికి పోటెత్తారు
08
Jun