AP: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ, ప్రముఖులు వస్తుండటంతో 10వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 60 మందికి పైగా ఐపీఎస్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్టు, కేసరపల్లి సభా ప్రాంగణం పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 56 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు.
భారీ ఏర్పాట్లు.. 10వేల మందితో భద్రత
12
Jun