AP: రాష్ట్రంలో వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. రెండు రోజులుగా వరి పొలాలు, నారుమళ్లు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్లైతే పంటభూముల్లో ఇసుక మేటలు వేసింది. బురద పేరుకుపోయింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం!
21
Jul