దేశవ్యాప్తంగా విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 1971 యుద్ధంలో పాక్ను భారత్ 13 రోజుల్లోనే ఓడించి బంగ్లాకు విముక్తిని ప్రసాదించింది. ఆ పోరాటంలో మన సైనికుల పరాక్రమానికి గుర్తుగా ఏటా DEC 16న విజయ్ దివస్ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ మన సైనికుల ధైర్యసాహసాలను కీర్తిస్తూ, అమరులకు నివాళి అర్పించారు. అన్ని ఆర్మీ క్యాంపుల్లోనూ అధికారులు అంజలి ఘటిస్తున్నారు.
విజయ్ దివస్: అమరులకు ముర్ము, మోదీ నివాళి
17
Dec