ఢిల్లీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన నిందితురాలు ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు. ‘మా బిడ్డ క్షమించరాని నేరం చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ను కిరాతకంగా చంపింది. ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. ఈ విషయంలో సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వారి కుటుంబానికి అండగా ఉంటాం’ అని పేర్కొన్నారు.
తన భర్తను చంపిన మా కూతుర్ని ఉరి తీయండి
20
Mar