కర్నూలులో ప్రమాదానికి గురైన బస్సు యజమానులు ప్రయాణికుల ప్రాణాల కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. 43 సీట్ల సీటింగ్కు పర్మిషన్ తీసుకొని దాన్ని స్లీపర్గా మార్చడమే దీనికి నిదర్శనం. ఈ బస్సుకు డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు. ఒడిశాలో ఆస్ట్రేషన్, ఫిట్నెస్ చేయించారు. 2018లో TGలో, 2023లో NOCతో డయ్యూ డామన్ మరోసారి రిజిస్ట్రేషన్ జరిగింది
సీటింగ్ పర్మిషన్ తీసుకొని
24
Oct