భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మ.1.45 గంటలకు 4వ T20 జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో తొలి T20 రద్దు కాగా చెరొకటి గెలిచాయి. నేటి మ్యాచులో గెలిచి సిరీస్లో ముందంజ వేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. గత మ్యాచులో గెలవడం భారత్కు కాస్త సానుకూలాంశం. బౌలింగ్లో స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో గిల్, సూర్య, తిలక్ భారీ స్కోర్లు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.
నేడు నాలుగో టీ20.. గెలుపుపై ఇరు జట్ల
08
Nov