యాడికి మండలంలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. సార్వ త్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మండలం లోని కోనుప్పలపాడు, తాడిపత్రిలో జరిగినటు వంటి అల్లర్లు పునరావృతం కాకుండా మండ లంలోని గుడిపాడులో సర్పంచు దండు సావిత్రి ఇంటివద్ద, కోనుప్పలపాడు, యాడికి, వేములపాడు, రాయలచెరువు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
సమస్యాత్మక గ్రామాలపై నిఘా
02
Jun