ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై డబ్బులు పంపాలంటూ ఫోన్ పే నంబర్లు, లవ్ సింబల్స్, జై కాంగ్రెస్, జై కేసీఆర్ నినాదాలు కనిపించాయి. బ్యాలెట్ పేపర్లో కేవలం 1,2,3 నంబర్లతో వారి ప్రాధాన్యత ఓట్లు వేసేందుకే అనుమతి ఉంది. డిగ్రీలు చదివిన ఓటర్లు సైతం ఇలా తప్పుగా ఓటేయడం ఏంటని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
దేవుడా.. ఇలా ఉన్నారేంట్రా బాబు!
07
Jun