పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని… తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించడంతో….అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున…. అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు.
పింఛన్ల పెంపుపై దృష్టి
11
Jun