NEETపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరీక్ష రాసిన అభ్యర్థులతో సమావేశం అయ్యారు. గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ వరకూ NEET అభ్యర్థుల కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు. మోదీ పాలనలో పేపర్ లీకేజీ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన ఆరోపించారు.
NEET అభ్యర్థులతో రాహుల్ గాంధీ
20
Jun