ఏపీలో మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని BJP స్టేట్ చీఫ్ పురందీశ్వరి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సింథటిక్ కెమికల్స్, ఇతర హానికర రసాయనాలతో తయారుచేసిన లిక్కర్ వల్ల లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ ప్రమాదకరమైన మద్యం వల్ల గత ఐదేళ్లలో 5 లక్షల మంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని, వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని కోరారు.
మద్యంపై సీబీఐ విచారణ జరిపించండి: పురందీశ్వరి
22
Jun