AP: సీఎం చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు కూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం’ అని పేర్కొన్నారు.
బుధవారం ఢిల్లీలో ధర్నా : జగన్
19
Jul