బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం మొదటిసారిగా ఆమెపై న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. జులై 19న ఢాకాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ గ్రోసరీ స్టోర్ యాజమాని అబు సయ్యద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ఆమెపై హత్య కేసు నమోదైంది. ఆమెతోపాటు అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ, మాజీ హోం మంత్రి, మాజీ ఐజీపీ, మాజీ డీబీ చీఫ్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
షేక్ హసీనాపై మర్డర్ కేసు
14
Aug