AP: ప్రభుత్వ CBSE స్కూళ్లలో టెన్త్ చదువుతున్న 78వేల మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఈసారి స్టేట్ బోర్డులోనే పరీక్షలు రాయించాలని నిర్ణయించింది. ఇటీవల అసెస్మెంట్ పరీక్షల్లో 90శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పబ్లిక్ పరీక్షలు కూడా CBSEలో రాసి ఫెయిలైతే విద్యార్థులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టెన్త్ విద్యార్థులకు శుభవార్త
13
Sep