హైడ్రా అధికారులు హెచ్చరించారు..మహిళ ఆత్మహత్య

TG: కూకట్పల్లి పరిధిలో హైడ్రా భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా ఇళ్లు కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఉరేసుకుని చనిపోయారు. కాగా ప్రతి రూపాయి పోగేసి కట్టిన 3 ఇళ్లను ముగ్గురు కూతుళ్లకి కట్నంగా ఇచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు కూల్చేస్తామని చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *